హైదరాబాద్ : కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో త్వరలో అధికార పార్టీలో చీలక రాబోతుందని జోస్యం చెప్పారు. అరాచక పాలనకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ అని విమర్శించారు. కేసీఆర్ పతనం ప్రారంభమైందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. త్వరలో రాష్ట్రంలో రాజకీయంగా పెను సంచలనం జరగబోతుందని హింట్ ఇచ్చారు. అధికార టీఆర్ఎస్ పార్టీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NLCNlK
త్వరలో టీఆర్ఎస్ రెండు ముక్కలవుతుంది..? కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క సంచలనం
Related Posts:
బెంగళూరులో ఎమ్మెల్యేపై హత్యాయత్నం, అదే ఇంటిలో నిందితుడి తల్లి పనిమనిషి!బెంగళూరు: బెంగళూరు నగరంలోని హెబ్బాళ శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే (కాంగ్రెస్) ఎమ్మెల్యే భైరతి సురేష్ మీద హత్యాయత్నం జరిగింది. కత్తితో ఎమ్మెల్యే సురేష… Read More
తూ.గోలో మరోప్రమాదం..,బాంబుల ఫ్యాక్టరీలో పేలుడు.. 9మందికి గాయాలుఏపీలో మరోసారి బాంబుల తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవులో బాంబులు తయారు చేస్తున్న ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిందించి. ఈ … Read More
ఏపీ పోస్టల్ శాఖలో ఉద్యోగాలు: 2707 పోస్టు మ్యాన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ఆంధ్రప్రదేశ్ పోస్టల్ శాఖలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా గ్రామీణ డాక్ సేవక్ (పోస్టుమ్యాన్) పోస్టులను భర్తీ … Read More
టీఆర్ఎస్ ఎంపీ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్హైదరాబాద్: జహీరాబాద్ టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. ఎంపీ బీబీ పాటిల్ ఎన్నికల సంఘంకు సమర్పించిన అఫిడ… Read More
వామ్మో టెంపరరీ డ్రైవర్.. మహిళా కండక్టర్పై అత్యాచార యత్నం..!మంచిర్యాల : ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడిపిస్తున్నారు అధికారులు. అయితే టెంపరరీ స్టాఫ్తో అధికారులకు తలనొప్పి వ్యవహా… Read More
0 comments:
Post a Comment