Tuesday, September 24, 2019

ప్రతీ పౌరుడు భారతీయుడే.. భారతీయులంతా హిందువులే... విదేశీ జర్నలిస్టులతో మోహన్ భగవత్

ఆర్టికల్ 370 రద్దుతో జమ్ము కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమైందన్నారు రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్. కశ్మీర్‌‌కు ఉన్న స్వయం ప్రతిపత్తి రద్దు చేయడంతో కశ్మీరీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. తాము భూమి, ఉద్యోగాలు కోల్పోతామని ఆందోళన చెందొద్దని సూచించారు. మోహన్ భగవత్ మంగళవారం విదేశీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు సావధానంగా సమాధానం ఇచ్చారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mVisz5

Related Posts:

0 comments:

Post a Comment