Monday, September 2, 2019

హస్తినలోని పాక్ హై కమిషన్ వద్ద ఉద్రిక్తత.. మత మార్పిడిని నిరసిస్తూ సిక్కుల ఆందోళన ...

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో సిక్కులు ఆందోళన చేపట్టారు. హస్తినలోని పాకిస్థాన్ హై కమిషన్ కార్యాలయం వద్ద భారీగా ఆందోళనకు దిగారు. ఇటీవల పాకిస్థాన్‌లో ఓ సిక్కు యువతులను మత మార్పిడికి ఒత్తిడి చేసిన సంగతి తెలిసిందే. దీనిని నిరసిస్తూ ఇవాళ పాకిస్థాన్ హై కమిషన్ కార్యాలయం వద్ద సిక్కులు పెద్ద ఎత్తున నిరసన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZCukaH

Related Posts:

0 comments:

Post a Comment