ఆ దొంగ సింగిల్ గా వస్తాడు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తాడు. గుట్టుచప్పుడు కాకుండా కూల్ గా దో చేస్తాడు. ఇక దోపిడి డబ్బుతో దర్జాగా బతికేస్తాడు. దొంగతనాలకు అలవాటుపడి, ఎన్నిసార్లు పట్టుబడినా , జైలుకెళ్లి వచ్చినా పద్ధతి మార్చుకోని ఓ దొంగపై పీడీ యాక్ట్ నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు. జేసీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LtTjFt
Saturday, September 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment