Saturday, September 14, 2019

ఇద్దరు వైసీపీ ఎంపీలకు బీజేపీ ట్రాప్!! వైసీపీ అధినాయత్వం అలర్ట్: వారు ఆగినట్లేనా..!!

బీజేపీ ఏపీలో టీడీపీనే కాదు..వైసీపీని టార్గెట్ చేస్తోంది. ఏపీలో ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలు..ఢిల్లీ కేంద్రంగా కొత్త రాజకీయం చేస్తున్నారు. వైసీపీ నుండి గెలిచిన ఎంపీలు ఇద్దరి తో బీజేపీ నేతలు టచ్ లోకి వెళ్లినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. వైసీపీ నుండి తాజా ఎన్నికల్లో 22 మంది ఎంపీలు గెలిచారు. కేంద్ర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AgYpyj

Related Posts:

0 comments:

Post a Comment