బీజేపీ ఏపీలో టీడీపీనే కాదు..వైసీపీని టార్గెట్ చేస్తోంది. ఏపీలో ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలు..ఢిల్లీ కేంద్రంగా కొత్త రాజకీయం చేస్తున్నారు. వైసీపీ నుండి గెలిచిన ఎంపీలు ఇద్దరి తో బీజేపీ నేతలు టచ్ లోకి వెళ్లినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. వైసీపీ నుండి తాజా ఎన్నికల్లో 22 మంది ఎంపీలు గెలిచారు. కేంద్ర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AgYpyj
ఇద్దరు వైసీపీ ఎంపీలకు బీజేపీ ట్రాప్!! వైసీపీ అధినాయత్వం అలర్ట్: వారు ఆగినట్లేనా..!!
Related Posts:
నిజాలు అంటే ఏమిటి... ? డీకేను 14 రోజుల రిమాండ్కు ఇవ్వాలని కోరిన ఈడీకర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు డిల్లీ కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం విచారణ కోసం 14 రోజుల పాటు తమ కస్ట… Read More
చంద్రబాబు..పవన్ ఇద్దరూ ఒకే చోట : రెండు రోజులు తూర్పు గోదావరిలో : ఆసక్తిగా మారిన పర్యటనలు..!!టీడీపీ అధినేత చంద్రబాబు..జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఇద్దరూ రెండు రోజుల పాటు ఒకే జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇద్దరి కార్యక్రమాలు వేర్వేరు అయినా ఒకే జిల్ల… Read More
డీకే శివకుమార్కు 10 రోజుల ఈడీ కస్టడీకర్ణాటక ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ను సెప్టెంబర్ 13 వరకు ఈడీ కస్టడీలో కొనసాగించేందుకు ఢిల్లీ కోర్టు అనుమతిని ఇచ్చింది. డీకే శివకుమార్ను అరెస్ట్ చేస… Read More
దటీజ్ హరీశ్ రావు.. మాటిచ్చారు.. సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు..!సిద్దిపేట : మాటిస్తే మడమ తిప్పని నేతగా మాజీ మంత్రి, ప్రస్తుత సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు పేరుంది. రాష్ట్రంలో ఆదర్శవంతమైన నియోజకవర్గంగా సిద్దిపేటన… Read More
గురురూప రాక్షసుడు.. విద్యార్థిపై స్కేల్తో...హైదరాబాద్ : గురువు కనిపించే దైవం. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే. విద్యాబుద్దుల చెప్పే టీచర్లకు సమాజంలో ఉన్నత స్థానం ఉంది. వారికి సముచిత గౌరవం దక… Read More
0 comments:
Post a Comment