హిమాలయాల్లో ఘోర తపస్సు చేసుకునే అఘోరాలు ఏపీలో దర్శన మిచ్చారు. అందునా రాజకీయ ప్రముఖల నివాసాల్లో కనిపించారు. ఇప్పుడు ఈ అంశం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నివాసంలో అఘోరాలు రావటం..వారికి సుబ్బారెడ్డితో పాటుగా కుటుంబ సభ్యులు ఆశీర్వాదం తీసుకోవటం చర్చనీయాంశంగా మారింది. సుబ్బారెడ్డి తో పాటుగా బీజేపీ మాజీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O7ynG9
Saturday, September 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment