మానవ సంబంధాలు మంటలో కలిసే మరో సంఘటన తమిళనాడులో జరిగింది. స్వంత పిల్లలు అని కూడ చూడకుండా తల్లిదండ్రులు వ్యవహరిస్తున్న తీరు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. ముఖ్యంగా మానవ సంబంధాలు ఎటువైపు వెళుతున్నాయనే ప్రశ్న ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలతో ఉత్పన్నమవుతోంది.ఈ నేపథ్యంలోనే తమిళనాడు తంజావూరు జిల్లాకు చెందిన ఓ మహిళ తాను తప్పు చేయడమే కాకుండా దాన్ని తన కూతురుకు కూడ అంటగట్టాలని చూసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UNFC7p
తల్లి కర్కశం : ప్రియుడితో కూతురు పెళ్లి డ్రామా...!
Related Posts:
దేశంలో కరోనా: పెరిగిన మరణాలు -నిన్న 955మంది బలి, కొత్తగా 43,071 కేసులు -35కోట్లు దాటిన టీకాలుదేశంలో కరోనా రెండో దశ విలయం క్రమంగా అదుపులోకి వస్తోన్న వేళ, రోజువారీ మరణాల సంఖ్య మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. తొలి వేవ్ తో పోల్చుకుంటే రెండో వే… Read More
Petrol Diesel hike : ఆగని బాదుడు... దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు...పెట్రోల్,డీజిల్ ధరల బాదుడు కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా ఆదివారం(జులై 4) మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. లీటరు పెట్రోల్పై 35 పైసలు,లీటరు డీజిల్పై 18 ప… Read More
Amaravati Land scam:సీఎం జగన్ చేతికి చిక్కిన మాజీ మంత్రి..ఆధారాలతో సహా..వాట్ నెక్ట్స్..?అమరావతిలో జరిగిన భూ కుంభకోణం వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీని పైన నాడు సీఆర్డీఏ లో కీలకంగా పని చేసిన ఐఏఎస్ అధికారిని సీఐడి అధికార… Read More
63 మంది వార్డు వాలంటీర్లకు షాక్... విధుల్లో నుంచి తొలగింపు... వ్యాక్సిన్ తీసుకోనందుకు...కర్నూలు జిల్లా ఆత్మకూరుకు చెందిన 63 మంది వార్డు వాలంటీర్లపై వేటు పడింది. కరోనా వ్యాక్సిన్ వేయించుకోని కారణంగా మున్సిపల్ కమిషనర్ వెంకటదాసు వారిని విధుల… Read More
యూపీ ముఖ్యమంత్రిగా అసదుద్దీన్ ఓవైసీ -బీఎస్ఎంతో కలిసి 100 సీట్లలో -యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలుబీజేపీకి బీ-టీమ్ గా, బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చే ఓట్ కట్టర్ గా ‘‘ఆలిండియా మజ్లిస్ ఎ ఇతెహాద్ ఉల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం)'' చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై విపక్షా… Read More
0 comments:
Post a Comment