Thursday, September 12, 2019

పీవోకేను సాధించేందుకు మేం రెడీ: కేంద్రమంత్రి వ్యాఖ్యలపై ఆర్మీ చీఫ్

న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే)ను త్వరలోనే స్వాధీనం చేసుకుంటామంటూ కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పందించారు. పీఓకేసు సాధించడమే ఇక తమ ముందున్న లక్ష్యమని ఆయన వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2A9F8yO

Related Posts:

0 comments:

Post a Comment