Thursday, September 12, 2019

రైతు పింఛను పథకం ప్రారంభించిన మోడీ: నెలకు రూ.3వేలు, 5కోట్ల రైతులకు మేలు

రాంచీ: ప్రధాని నరేంద్ర మోడీ దేశ రైతులకు మరో తీపి కబురును అందించారు. ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకాన్ని ఆయన రాంచీలో గురువారం ప్రారంభించారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వచ్చే మూడేళ్లకు గానూ రూ. 10,774 కోట్లు కేటాయించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2I0zJyo

Related Posts:

0 comments:

Post a Comment