రాంచీ: ప్రధాని నరేంద్ర మోడీ దేశ రైతులకు మరో తీపి కబురును అందించారు. ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకాన్ని ఆయన రాంచీలో గురువారం ప్రారంభించారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వచ్చే మూడేళ్లకు గానూ రూ. 10,774 కోట్లు కేటాయించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2I0zJyo
రైతు పింఛను పథకం ప్రారంభించిన మోడీ: నెలకు రూ.3వేలు, 5కోట్ల రైతులకు మేలు
Related Posts:
Rohini Sindhuriపై యడియూరప్ప సర్కార్ బదిలీ వేటు: ఆ కీలక శాఖలో పోస్టింగ్: తోటి ఐఎఎస్పైనాబెంగళూరు: విధి నిర్వహణలో నిక్కచ్చిగా, ముక్కుసూటిగా వ్యవహరిస్తారంటూ గుర్తింపు తెచ్చుకున్న కర్ణాటక కేడర్ తెలుగు ఐఎఎస్ అధికారిణి రోహిణి సింధూరి.. బదిలీ అ… Read More
Donald Trump: ఫేస్ బుక్ షాక్, సార్..... మీరు చూసుకోవచ్చు, చెయ్యకూడదు, రెండేళ్లు బ్లాక్ లిస్టులో !న్యూయార్క్/వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు ఫేస్ బుక్ ఊహించని షాక్ ఇచ్చింది. గతంలో అమెరికా అధ్యక్షుడి హోదాలో ప్రపంచ దేశాల మీద పె… Read More
ఎక్కడో రష్యాలో ఉన్నవారికి దేశంలో వనరుల గురించి తెలిసింది: వ్యాక్సిన్ కొరతపై కేంద్రానికి కోర్టు చురకలున్యూఢిల్లీ: కోవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా మారిన వేళ ఆవేదన వ్యక్తం చేసిన ఢిల్లీ హైకోర్టు, వ్యాక్సిన్ల కొరతకు సంబంధించి కేంద్రంపై త… Read More
డెల్టా వేరియంట్కు వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్ తక్కువ ఉంటేనే ప్రయోజనం: లాన్సెట్ స్టడీన్యూఢిల్లీ: భారత్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న కరోనావైరస్ స్ట్రెయిన్ డెల్టా వేరియంట్పై కరోనావైరస్ ఒరిజినల్ వేరియంట్ కన్నా తక్కువ ప్రభావం చూపుతోందని ల… Read More
ఏకాదశి ఉపవాస వ్రత నియమాలు ఏమిటి ..?ముందు రోజు మరుసటి రోజు ఏం చేయాలి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
0 comments:
Post a Comment