హుజుర్నగర్ ఉప ఎన్నిక రెఫరెండం కాదని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. టీఆర్ఎస్ పార్టీలోకి చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటి చేసినప్పుడే రెఫరెండంగా స్వీకరించాలని ఆయన చెప్పారు. ఇప్పుడు జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీటుపై అని చెప్పారు. మరోవైపు ఉప ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ljVQaV
Thursday, September 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment