అమరావతి: బాక్సైట్ తవ్వకాలు. ఈ పేరు వినగానే నిద్రలో నుంచి కూడా ఉలిక్కిపడతారు గిరిజనులు, ఆదివాసీలు, ఏజెన్సీ గ్రామాల నివాసులు. విశాఖపట్నం జిల్లాలో వందలాది హెక్టార్లలో విస్తరించిన విలువైన బాక్సైట్ నిక్షేపాలను తవ్వి తీయడానికి ప్రభుత్వాలు చేస్తూ వచ్చిన ప్రయత్నాలను ఎప్పటికప్పుడు నిరసిస్తూ, అడ్డుకుంటూ వచ్చారు గిరిజనులు. బాక్సైట్ తవ్వకాలను నిలిపివేయాలని కోరుతూ దశాబ్దాల కాలం నుంచీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ljVPnn
Thursday, September 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment