హైదరాబాద్ : సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కలుసుకున్నారు. ముఖ్యమంత్రిని, మంత్రి కలవడం పెద్ద వార్త కాకపోయినా.. వీరిద్దరి తాజా కలయిక మాత్రం హాట్ టాపిక్. ఎందుకంటే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఓ మంత్రిగా ఈటల రాజేందర్ కలవక చాలా రోజులవుతోంది. అందుకే వీరిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాదు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZKSz7B
ఔను వాళ్లిద్దరూ కలిశారు.. చాలా రోజుల తర్వాత.. మంత్రివర్గ విస్తరణ సమయంలో ఇలా..!
Related Posts:
లక్ష ఈవీఎంలు మిస్ అయ్యాయి...! ఈవీఎం ఓటింగ్... ప్రజా తీర్పు కాదు... మమతా బెనర్జీగత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఈవీఎంల టాంపరింగ్ చేసీ గెలిచిందని తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిబెంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఈనేపథ్యంలోన… Read More
40 ఏళ్ల అనుభవం: అయినా తరచూ అదృశ్యం: నాడు అండమాన్, నేడు అరుణాచల్!న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన ఆంటొనోవ్ - 32 రకానికి చెందిన తేలికపాటి విమానం అదృశ్యం కావడం కలకలం రేపింది. భారత్-చైనా సరిహద్దుల్లో… Read More
కరెన్సీ నోట్లపై తీసేద్దాం .. విగ్రహాలు తొలగిద్దాం ... గాంధీపై ఐఏఎస్ వివాదాస్పద ట్వీట్లు, బదిలీముంబై : జాతి పిత మహాత్మాగాంధీని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆ సివిల్ సర్వెంట్పై బదిలీ వేటు పడింది. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణ త్యాగం చేసిన … Read More
పోలవరం ప్రాజెక్టు వద్దకు జగన్: అదే రోజున కీలక నిర్ణయం : గోదావరి జిలాల వినియోగంపై సూచనలు..ముఖ్యమంత్రి జగన్ పోలవరం ప్రాజెక్టును నేరుగా సందర్శించాలని నిర్ణయించారు. త్వరలోనే ఆయన ప్రాజెక్టు వద్దకు వెళ్లనున్నారు. ఇరిగేషన్ అధికారుల… Read More
తాళాలు పగులగొట్టి .. పార్టీ పేరు, గుర్తు రాసి : నౌహతిలో దీదీ సంచలనంకోల్ కతా : బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్నారు టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ. బీజేపీ నేతల చర్యలకు ధీటుగా బదులిస్తున్నారు. తాజాగా దీదీ చేసిన ఓ సాహస చర్య ఆలస్యంగా… Read More
0 comments:
Post a Comment