Wednesday, September 25, 2019

బ్యాంకుల మూసివేత.. ఉత్త ప్రచారమే. : ఆర్‌బీఐ

పంజాబ్ అండ్ మహారాష్ట్ర సహాకార బ్యాంకుపై ఆర్‌బీఐ నిబంధనలు విధించిన తర్వాత మరో తొమ్మిది వాణిజ్య బ్యాంకులను మూసివేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయా బ్యాంకుల్లో ఖాతాదారులు నానా హైరాన పడుతున్నారు. ఉన్నపళంగా తమ డిపాజిట్లను తీసుకునేందుకు బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. దీంతో సోషల్ మీడియా ప్రచారంపై రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అధికారులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2l35A9l

0 comments:

Post a Comment