పంజాబ్ అండ్ మహారాష్ట్ర సహాకార బ్యాంకుపై ఆర్బీఐ నిబంధనలు విధించిన తర్వాత మరో తొమ్మిది వాణిజ్య బ్యాంకులను మూసివేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయా బ్యాంకుల్లో ఖాతాదారులు నానా హైరాన పడుతున్నారు. ఉన్నపళంగా తమ డిపాజిట్లను తీసుకునేందుకు బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. దీంతో సోషల్ మీడియా ప్రచారంపై రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అధికారులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2l35A9l
బ్యాంకుల మూసివేత.. ఉత్త ప్రచారమే. : ఆర్బీఐ
Related Posts:
ముసురేసిన తెలంగాణ: కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం, తడిసిముద్దయిన భాగ్యనగరంతెలంగాణలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఓ వైపు ముసురు కమ్మేసింది. దీంతో కొన్నిచోట్ల భారీగా, మరికొన్ని చోట్ల మోస్తరుగా.. ఇంకొన్ని చోట్ల చిరు జల్లులు కురుస… Read More
రాజస్తాన్లో మరోసారి భూకంపం.. 4.8 తీవ్రతతో ప్రకంపనాలురాజస్తాన్లో మరోసారి భూమి కంపించింది. రెండురోజుల్లోనే మరోసారి భూకంపం వచ్చింది. బికనీర్లో తెల్లవారుజామున భూ ప్రకంపనాలు వచ్చాయి. దాని తీవ్రత రిక్టర్ స్… Read More
Gamma Variant : రష్యాలో బయటపడ్డ కోవిడ్ గామా వేరియంట్...రష్యాలో కోవిడ్ గామా వేరియంట్ బయటపడింది. మొట్టమొదటిసారిగా ఇది బ్రెజిల్లో బయటపడగా.. తాజాగా రష్యాలోనూ స్వల్పంగా దీని ఆనవాళ్లు వెలుగుచూసినట్లు అక్కడి న్… Read More
Lady doctor: మగాడు కాదని చెప్పిన మరదలు, సుత్తి, కత్తెరతో ?, రజనీకాంత్ కోడలు స్వప్నా !వారణాసి/చెన్నై: ప్రఖ్యాత క్యాన్సర్ డాక్టర్, మాజీ ఎమ్మెల్యే రజనీకాంత్ దత్తా కోడలు దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపింది. నువ్వు నపుంసకుడు, సంసారానికి ప… Read More
‘మా’ఎన్నికలు వాయిదా- చిరంజీవి తిరస్కారం-అదే ఫైనల్: ఇమేజ్ - డామేజ్..!!‘మా' ఎన్నిక వ్యవహారం వివాదంగా మారింది. ఈ మొత్తం పరిణామాలు తెలుగు సినీ ప్రముఖల పైన ప్రభావం చూపుతోంది. ఎన్నికల పేరుతో జరుగుతున్న వివాదాన్ని పరిష్కరించుక… Read More
0 comments:
Post a Comment