పంజాబ్ అండ్ మహారాష్ట్ర సహాకార బ్యాంకుపై ఆర్బీఐ నిబంధనలు విధించిన తర్వాత మరో తొమ్మిది వాణిజ్య బ్యాంకులను మూసివేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయా బ్యాంకుల్లో ఖాతాదారులు నానా హైరాన పడుతున్నారు. ఉన్నపళంగా తమ డిపాజిట్లను తీసుకునేందుకు బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. దీంతో సోషల్ మీడియా ప్రచారంపై రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అధికారులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2l35A9l
బ్యాంకుల మూసివేత.. ఉత్త ప్రచారమే. : ఆర్బీఐ
Related Posts:
ఏపీలో 143కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు: ఒక్కరోజులోనే 32 కొత్త కేసులు, జిల్లాల వారీగా..అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఢిల్లీకి వెళ్లి వచ్చినవారితో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతో… Read More
కరోనా లాక్డౌన్: టైమ్ ఫిక్స్ చేసిన మోదీ.. శుక్రవారం ఉదయం 9కి బీ రెడీ..దేశంలో గంట గంటకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి.. మహమ్మారికి బలైపోతున్నవాళ్ల సంఖ్యా పైకి ఎగబాకుతున్నది.. ఎటుచూసినా లాక్ డౌన్ ఆదేశాల ధిక్కరణలు.. కొన్ని చో… Read More
దేశంలోనే మొట్టమొదటిసారిగా.. ఫేక్ న్యూస్పై యుద్దం.. తెలంగాణ సర్కార్ ప్రత్కేక సైట్..కరోనా వైరస్ కంటే సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వ్యాప్తి ఎక్కువైపోయింది. ఒక వర్గాన్ని టార్గెట్గా చేసుకోవడం.. సీఎం,పీఎంల ప్రెస్మీట్లకు వక్రభాష్యం చెప్పడం… Read More
ఇప్పుడూ చిల్లర రాజకీయాలేనా?: సోనియాపై అమిత్ షా తీవ్ర వ్యాఖ్యలున్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై దేశం పోరాటం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్రంగా మండిపడ్డారు. ఇల… Read More
ఏపీలో కరోనా విజృంభణ - నెల్లూరు, విశాఖలో షాపింగ్ వేళల తగ్గింపు- కొత్త టైమింగ్స్ ఇవే..ఏపీలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇవాళ తాజా హెల్త్ బులిటెన్ ప్రకటించే సమయానికి ఏపీలో మొత్తం 143 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసులు,… Read More
0 comments:
Post a Comment