హైదరాబాద్ : మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డికి ప్రగతి భవన్లో అవమానం జరిగింది. ఇవాళ గవర్నర్ నరసింహన్కు వీడ్కోలు ఉన్నందున ప్రగతి భవన్లోకి వెళ్లేందుకు ఆమె వచ్చారు. అయితే ఆమెకు అనుమతి లేదని పోలీసులు వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో చేసేదేమీ లేక పద్మా దేవేందర్ రెడ్డి తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. ఓ మాజీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZPePs8
Saturday, September 7, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment