న్యూఢిల్లీ: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలోని కచ్చులూరు వద్ద గోదావరి నదిలో పర్యాటకుల లాంచీ బోల్తా కొట్టిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 13 మంది మరణించిన విషయం తెలిసిందే. గల్లంతైన వారు అధికంగా ఉన్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NfsUNQ
Sunday, September 15, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment