Monday, September 2, 2019

వైఎస్ వద్ద పనిచేసినందుకు గర్వపడుతున్నా: రిటైర్డ్ ఐఎఎస్ అధికారిణి రత్నప్రభ

బెంగళూరు: దివంగత ముఖ్య‌మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దశమ వర్ధంతిని సందర్భంగా మాజీ ఐఎఎస్ అధికారిణి ర‌త్న‌ప్ర‌భ ఆయన సేవలను స్మరించుకున్నారు. వైఎస్ హయాంలో కొన్ని కీలక ప్రాజెక్టుల్లో తాను భాగస్వామ్యురాలిని అయ్యానని, అందుకు తనకు గర్వంగా ఉందని అన్నారు. ఏపీని మలుపు తిప్పిన, చారిత్రాత్మకమైన ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలు, నివేదికలను తాను దగ్గరుండి రూపొందించానని చెప్పారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LdyvBS

Related Posts:

0 comments:

Post a Comment