Monday, September 2, 2019

మధ్యాహ్న భోజనంలో కూరకు బదులు ఉప్పు: ఆ జర్నలిస్టుపైనే కేసుపెట్టారు!

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్ జిల్లాలోని ఓ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో కూరకు బదులు ఉప్పు వడ్డించిన ఘటన చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. మధ్యాహ్న భోజన పథకానికి కేంద్రం నుంచి నిధులు వస్తున్నప్పటికీ కొందరు అధికారుల తీరు పాఠశాల విద్యార్థులకు శాపంగా మారుతోంది. తొలిసారి: కుల్‌భూషణ్ జాదవ్‌ను కలిసిన భారత డిప్యూటీ హైకమిషనర్ మధ్యాహ్నం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zKRJbr

Related Posts:

0 comments:

Post a Comment