Saturday, September 21, 2019

గోదావరి నీళ్లను కృష్ణా నదికి అనుసంధానం: కేసీఆర్ తో కలిసి చర్చలు: సీఎం జగన్..!!

రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి తెలంగాణ సీఎంతో మాట్లాడి గోదావరి నీళ్లను కృష్ణా నదికి అనుసంధానం చేయడానికి తగిన చర్యలు తీసుకోబోతున్నామని సీఎం జగన్‌ స్పష్టం చేసారు. నంద్యాలో నెలకొన్ని వదర పరిస్థితి పైన ముఖ్యమంత్రి జగన్ ఏరియల్ సర్వే చేసారు. ఆ తరువాత నంద్యాలలో అధికారులతో సమీక్ష చేసారు. వరదల కారణంగా జరిగిన నష్టం వివరాలను అడిగి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V4WTsQ

Related Posts:

0 comments:

Post a Comment