ఉత్తర ప్రదేశ్లోని షాజహాన్పూర్ లా విద్యార్థినిపై వేధింపుల ఆరోపణలు ఎదుర్కోంటున్న బీజేపీ సినియర్ నేత స్వామి చిన్మయానంద కేసుకు సంబంధించి ప్రత్యేక ఇన్విస్టిగేషన్ టీంను (సిట్ ) ను ఐజి ర్యాంకు అధికారితో ఏర్పాటు చేయాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రిం కోర్టు ఆదేశించింది.దీంతోపాటు కేసును విచారించేందుకు ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేయాలని అలహాబాద్ హైకోర్టును సైతం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Lq9iTx
Monday, September 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment