హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని భావించిన టీడీపీ అగ్ర నాయకత్వానికి ఆదిలోనే పెద్ద దెబ్బ పడింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డ ఆ పార్టీ సీనియర్ నాయకుడు తూళ్ల దేవేందర్ గౌడ్ తనయుడు తూళ్ల వీరేందర్ గౌడ్ పార్టీకి గుడ్బై చెప్పేశారు. హుజుర్నగర్ అసెంబ్లీ ఉప
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nXNir2
Monday, September 30, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment