న్యూఢిల్లీ : సీబీఐ ప్రత్యేక కోర్టులో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రికి ఊరట లభించలేదు. ఆయన కస్టడీ మరో రోజు పొడిగించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఇవాళ్టితో కస్టడీ ముగియనుండటంతో .. విచారణ కోసం కస్టడీకి ఇవ్వాలని సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. ఇప్పటికే 11 రోజులు విచారించినందున .. బెయిల్ ఇవ్వాలని చిదంబరం తరఫు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NLPVXS
Monday, September 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment