జమ్ము/హైదరాబాద్ : జమ్మూకశ్మీర్ వ్యవహారాన్ని బీజేపీ ప్రభుత్వం చాలా చాకచక్యంగా డీల్ చేస్తోంది. రాష్ట్ర విభజన ఇవ్వడం, ప్రత్యేక ప్రతిపత్తి తొలగించడం వంటి అతిపెద్ద నిర్ణయాలతో ఆ ప్రాంత భవిష్యత్తునే మార్చేసిన మోడీ, అక్కడ పాగా వేయడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. జమ్ముకాశ్మీర్ యువతను సన్మార్గంలో నడిపించేందుకు, చెడు ఆలోచనల నుండి దూరంగా ఉంచడానికి జమ్ముకాశ్మీర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZMuicy
జమ్ము కాశ్మీర్ పై మోడీ ఫోకస్..! యువతే లక్ష్యంగా వినూత్న కార్యక్రమాలు..!!
Related Posts:
భారత్-చైనా ఫేస్ఆఫ్: చర్చల్లో ఏం జరిగింది? ప్రస్తావనకు వచ్చిన కీలకాంశాలేంటీ?న్యూఢిల్లీ: భారత్, చైనా మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడటానికి దారి తీసిన లఢక్ సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకునే దిశగా తొలి అడుగు పడింది. తరచూ … Read More
విశాఖ ఏజెన్సీ నుండి గంజాయి రవాణా .. లారీలో భారీగా గంజాయి పట్టుకున్న పోలీసులుఏపీలోని విశాఖ ఏజెన్సీ గంజాయి సాగుకు, గంజాయి అక్రమ రవాణాకు అడ్డాగా మారిపోయింది . ఒక పక్క కరోనా మహమ్మారితో రాష్ట్రం పోరాటం చేస్తున్న సమయంలో కూడా గంజాయి … Read More
శ్రీవారి దర్శనభాగ్యం..పండుగ వాతావరణం: తిరుపతి ఆలయాల్లో ఎస్ఎంఎస్తో దర్శనంతిరుపతి: పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల భక్తుల రాకపోకలు ఆరంభం కాబోతోంది. సాక్షాత్ శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి … Read More
తొలి ఆధిపత్యం భారత్దే: చైనాకు నోరెత్తనివ్వకుండా: నిర్మొహమాటంగా తప్పును ఎత్తి చూపిన ఆర్మీన్యూఢిల్లీ: భారత్ చైనా మధ్య పతాక స్థాయిలో ఉద్రిక్తత ఏర్పడటానికి, యుద్ధ వాతావరణం నెలకొనడానికి దారి తీసిన సరిహద్దు వివాదంపై చర్చల పర్వం శనివారం ముగిసింద… Read More
రెవెన్యూ అధికారులకు స్పీకర్ తమ్మినేని వార్నింగ్: ఆ భూములు వెనక్కు తీసుకోకపోతే తీవ్ర చర్యలుఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారులపై ఫైర్ అయ్యారు. వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు . వారి మీద అందరి ముందు ఆగ్… Read More
0 comments:
Post a Comment