Sunday, September 22, 2019

తెలుగు సీఎంల మరో భేటి... షెడ్యుల్‌కు ముందుగానే సమావేశం

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సోమవారం మరోసారి భేటి కానున్నారు. నీటీ ప్రాజెక్టులతోపాటు నదుల అనుసంధానం , విభజన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కాగా ఈ సమావేశం షెడ్యుల్ ప్రకారం మంగళవారం సమావేశం జరగాల్సిన ఉండగా, ఒకరోజు ముందుగానే అనగా సోమవారం ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక భవనమైన ప్రగతిభవన్‌లో కొననసాగనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OgS5PQ

Related Posts:

0 comments:

Post a Comment