వర్షాకాలం సాయంత్రం వేళ అలా పానీ పూరీ తిందామనుకుంటున్నారా..? వాతావరణం చల్లగా ఉంది వేడివేడిగా ఫాస్ట్ ఫుడ్ లాగించేద్దామనుకుంటున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త. అలా జంక్ ఫుడ్ తింటున్నవారు జాగ్రత్తగా ఉండకపోతే.. మీ కంటి చూపు వినికిడి శక్తి మీ నుంచి దూరమవుతున్నట్లే. ఇది మేము చెబుతున్న విషయం కాదు.. శాస్త్రవేత్తలు, వైద్యులు ప్రస్తావిస్తున్న అంశం. సెన్సెక్స్ ఢమాల్...స్టాక్ మార్కెట్లను వెంటాడుతున్న భయాలు ఏంటి..?
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZG3VsL
జాగ్రత్త: జంక్ ఫుడ్ తీసుకున్న ఈ కుర్రాడు చూపు కోల్పోయాడు
Related Posts:
వ్యాక్సిన్ల కోసం బెదిరింపులు, ఎన్నికలు ,కుంభమేళాపై మాట్లాడను : సీరం సిఈఓ అదర్ పూనవల్లా షాకింగ్ కామెంట్స్ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధిపతి అదార్ పూనవల్లా భారతదేశంలో తనకు వచ్చిన బెదిరింపులపై, కరోనా వ్యాధి కారణాల… Read More
West bengal Election Results 2021 : ఆ సీటుపై అందరి ఫోకస్, మమతా వర్సెస్ సువేందు, ఎవరు గెలిచినా సంచలనమే!పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో దీదీ వర్సెస్ మోదీ హోరాహోరీగా సాగిన విషయం తెలిసిందే. ఈరోజు బెంగాల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అందరి దృష్టి ఆ నియోజ… Read More
తిరుపతి లోక్సభ: వైసీపీ ఆశలన్నీ వాటిపైనే: మధ్యాహ్నానికి క్లియర్ పిక్చర్తిరుపతి: తిరుపతి లోక్సభ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నిక ఫలితాలు ఈ మధ్యాహ్నానికి స్పష్టం కానున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ బల్లి ద… Read More
టీడీపీ మాజీ ఎమ్మెల్సీ కన్నుమూత: దిగ్భ్రాంతిలో పార్టీ శ్రేణులు: తీరని లోటుగావిశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు కన్నుమూశారు. ఆయన వయస్సు 72 సంవత్సరాలు. కరోనా బారి… Read More
మమతా వర్సెస్ మోడీ: నువ్వా-నేనా: ప్రారంభ ఫలితాల్లో టగ్ ఆఫ్ వార్న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అస్… Read More
0 comments:
Post a Comment