హైదరాబాద్/ అమరావతి : తెలుగురాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ చేసింది. తెలంగాణ కన్నా ఏపీపై దృష్టిసారించినట్టు తెలుస్తోంది. త్వరలో ఏపీ బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని ఆ పార్టీ నేతలు సంకేతాలిస్తున్నారు. దీంతో బీజేపీకి ప్రతిపక్ష హోదా దక్కుతుందని చెప్పడం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. విపక్ష టీడీపీ నుంచి వలసలా ? లేదంటే అధికార
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LmoXDD
Tuesday, September 3, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment