ఏపి శాసనసభా స్పీకర్ కోడెల శివ ప్రసాద్ లోక్సభ బరిలోకి దిగటం దాదాపు ఖాయమైంది. ఆయన ప్రస్తుతం గుంటూ రు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక, ఆయన తనయుడు శివరాం ను నర్సరావు పేట ఎమ్మెల్యేగా బరిలోకి దింపాలని టిడిపి అధినేత నిర్ణయించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NCa7JJ
Friday, March 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment