విజయవాడ : గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఓ యువకుడు ప్రకాశం బ్యారేజీలో పడటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. చివరకు అతడిని రక్షించి క్షేమంగా బయటకు తీసుకురావడంతో అక్కడున్నవారు ఊపిరి పీల్చుకున్నారు. కళ్ల ముందే సదరు యువకుడు ప్రకాశం బ్యారేజీలో కొట్టుకు పోతుంటే చూడలేకపోయామని.. ఎన్డీఆర్ఎఫ్ బృందం అలర్ట్ కావడంతో అతడు ప్రాణాలతో బయట పడ్డాడని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UKaw0q
గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి.. ప్రకాశం బ్యారేజీలో యువకుడు.. చివరకు సేఫ్గా..!
Related Posts:
వెదర్ అప్డేట్ : 2,3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు?హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు పడనున్నాయి. దక్షిణ తెలంగాణలో మూడు రోజులు వర్షాలు కురిసే ఛాన్సుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు ప్… Read More
పశ్చిమ బెంగాల్లో ఎమ్మెల్యే దారుణ హత్య, పాయింట్ బ్లాంక్లో కాల్చారుకోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఓ ప్రజాప్రతినిధి దారుణ హత్యకు గురయ్యాడు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సత్యజిత్ బిశ్వాస్ను గుర్తు తెలియని ద… Read More
నిన్నటిదాకా పొగడ్తలు.. నేడు ఇలా!: ప్రియమైన మోడీ గారికి... ప్రధానికి చంద్రబాబు లేఖ పూర్తి పాఠంఅమరావతి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాశారు. ఆదివారం (ఫిబ్రవరి 10వ తేదీ) ప్రధాని ఏపీ పర్యటన నేపథ్యంలో ఈ లే… Read More
ప్రధాని మోడీ సౌత్ ఇండియా టూర్.. గుంటూరు పర్యటన గరం గరం.. బీజేపీ vs టీడీపీగుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, టీడీపీ మధ్య సయోధ్య బెడిసికొట్టింది. ప్రధాని నరేంద్ర మోడీ మాట ఇచ్చి తప్పారనేది పసుపు దండు వాదన. అలా క్రమక… Read More
అన్నీ చెప్పేస్తారు!: నరేంద్ర మోడీ గుంటూరు సభ చంద్రబాబుకు వణుకు పుట్టిస్తోందా?అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ రాకను నిరసిస్తూ తెలుగుదేశం, లెఫ్ట్ పార్టీలు ఆదివారం (ఫిబ్రవరి 10) నిరసన తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ ఏపీ పర్యటనను వా… Read More
0 comments:
Post a Comment