హైదరాబాద్: హుజూర్నగర్ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు భారతీయ జనతా పార్టీ కూడా సిద్ధమైంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించగా.. తాజాగా బీజేపీ కూడా ఖరారు చేసింది. హుజూర్నగర్ ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కోట రామారావును బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం ఓ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mO1va1
Sunday, September 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment