మహారాష్ట్ర, హర్యానాకు అభ్యర్థుల కసరత్తుపై బీజేపీ దృష్టిసారించింది. ఇవాళ అభ్యర్థులను ప్రకటించనుంది. ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ కార్యనిర్వహక అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని విశ్వసనీయంగా తెలిసింది. దీంతోపాటు మహారాష్ట్రతో సీట్ల కేటాయింపుపై కూడా బీజేపీ ప్రకటించే అవకాశం ఉంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nGCqh8
Sunday, September 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment