దేశవ్యాప్తంగా 32 చోట్ల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ చేసింది. ఆయా చోట్ల తమ అభ్యర్థులను కాసేపటి క్రితం ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, సిక్కిం, బీహర్, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, మేఘాలయ, ఒడిశా, రాజ్థస్థాన్, తెలంగాణలో ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ojSztj
Sunday, September 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment