ఢిల్లీ : ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి హాజరైన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. కశ్మీర్ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ సంక్షోభానికి ఆనాటి ప్రధాన మంత్రి నెహ్రు తప్పిదాలే కారణమని ఆరోపించారు. కశ్మీర్ అంశంపై ఐరాసకు వెళ్లడం పెద్ద తప్పుగా అభివర్ణించారు. అంతేకాదు చార్టర్ ఎంపిక కూడా మరో తప్పిదమని వ్యాఖ్యానించారు. చార్టర్ 35కు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2m6ERcH
కశ్మీర్ సంక్షోభానికి నెహ్రు తప్పిదాలే కారణం.. ఐరాసకు వెళ్లడం పెద్ద తప్పు : అమిత్షా
Related Posts:
తానా మహాసభలకు కేటీఆర్కు ఆహ్వానంజులై 4 నుంచి 6 వరకు అమెరికాలో 22వ తానా సభలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం వాషింగ్టన్ డీసీలో శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. మూడు రోజుల ప… Read More
అక్కడ బతకాలంటే లంచమివ్వాల్సిందే..!జెనీవా : ఉత్తర కొరియాలో ప్రజల కష్టాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నియంతను తలపించే కిమ్ జాంగ్ ఉన్ పాలనలో జనం పడుతున్న గోస మాటల్లో వర్ణించలేం. అక్క… Read More
శారదా పీఠానికి పోటెత్తుతున్న రాజకీయ ప్రముఖులు .. కారణం ఇదేనా ?విశాఖ శ్రీ శారదా పీఠం రాజకీయ నాయకులతో కళకళలాడుతుంది. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామీజీ దర్శనానికి ఇటీవల వైకాపా నుంచి ఎమ్మెల్యేలుగా, ఎంప… Read More
మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కానున్న ప్రపంచ దేశాల అధినేతల జాబితా ఇదే..!2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది బీజేపీ. ఇక రెండవ సారి ప్రధాని బాధ్యతలు చేపట్టనున్నారు నరేంద్ర మోడీ. రంగరంగ వైభవంగా జరిగనున్న మోడీ ప్రమాణ… Read More
మోడీ బలానికి బాబు వ్యూహాలకు వైసీపీ చెక్..సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా మారుతున్న జగన్దేశ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయా...? బీజేపీకి ఎవరి మద్దతు లేకపోయినప్పటికీ తమ అవసరాలను సాధించేందుకు దక్షిణాది రాష్ట్రాలకు… Read More
0 comments:
Post a Comment