ఢిల్లీ : ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి హాజరైన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. కశ్మీర్ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ సంక్షోభానికి ఆనాటి ప్రధాన మంత్రి నెహ్రు తప్పిదాలే కారణమని ఆరోపించారు. కశ్మీర్ అంశంపై ఐరాసకు వెళ్లడం పెద్ద తప్పుగా అభివర్ణించారు. అంతేకాదు చార్టర్ ఎంపిక కూడా మరో తప్పిదమని వ్యాఖ్యానించారు. చార్టర్ 35కు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2m6ERcH
కశ్మీర్ సంక్షోభానికి నెహ్రు తప్పిదాలే కారణం.. ఐరాసకు వెళ్లడం పెద్ద తప్పు : అమిత్షా
Related Posts:
ఏపీలో ఇళ్ల స్ధలం కోసం దరఖాస్తు చేసుకోలేదా ? మరో అవకాశం ఇదిగో....15 రోజులే గడువు..ఏపీలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద స్ధలాలకు దరఖాస్తు చేసుకునేందుకు పేదలకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయినవ వారు ఎ… Read More
బుధవారం మోదీ కేబినెట్ కీలక భేటీ..!ప్రస్థావనకు వచ్చే అంశాలపై ఉత్కంఠ..!!ఢిల్లీ/హైదరాబాద్ : సుధీర్ఘ కాలం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గ సమావేశం నిర్వహించబోతున్నారు. మోదీ ఆధ్వర్యంలో జరగబోయే భేటీ పై ఆసక్తి నెలకొంది. ల… Read More
నేటి అర్ధరాత్రి నుంచి.. ఓఆర్ఆర్పై వాహనాలకు హెచ్ఎండీఏ గ్రీన్ సిగ్నల్..లాక్ డౌన్ కారణంగా గత 2 నెలలుగా స్తంభించిపోయిన రవాణా వ్యవస్థ తిరిగి ప్రారంభమైంది. ఇప్పటికే బస్సులు,ఆటోలు,క్యాబ్స్ రోడ్ల పైకి వచ్చిన సంగతి తెలిసిందే. తా… Read More
1000 బస్సులు: బీజేపీ జెండాలు, స్టిక్కర్లు అతికించండి.. కానీ తిప్పాలంటోన్న ప్రియాంకవలసకూలీల కోసం బస్సుల తరలింపుపై ప్రియాంక వర్సెస్ యోగి ఆదిత్యనాథ్ మధ్య వివాదం కొనసాగుతోంది. వలసకూలీలను తరలించేందుకు వెయ్యి బస్సులను పంపిస్తానని ప్రియాంక… Read More
తిరుపతికి అరుదైన ఘనత .. దేశ వ్యాప్త స్వచ్చతా త్రీస్టార్ ర్యాంకింగ్ లో ఫస్ట్ ప్లేస్దేశంలో స్వచ్చతా నగరంగా తిరుపతి అరుదైన ఘనత సాధించింది . గార్బేజ్ ఫ్రీ సిటీ స్టార్ రేటింగ్లో తిరుపతి నగరం జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకును సొంతం చేసుకు… Read More
0 comments:
Post a Comment