Sunday, September 29, 2019

కశ్మీర్ సంక్షోభానికి నెహ్రు తప్పిదాలే కారణం.. ఐరాసకు వెళ్లడం పెద్ద తప్పు : అమిత్‌షా

ఢిల్లీ : ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి హాజరైన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. కశ్మీర్ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ సంక్షోభానికి ఆనాటి ప్రధాన మంత్రి నెహ్రు తప్పిదాలే కారణమని ఆరోపించారు. కశ్మీర్ అంశంపై ఐరాసకు వెళ్లడం పెద్ద తప్పుగా అభివర్ణించారు. అంతేకాదు చార్టర్ ఎంపిక కూడా మరో తప్పిదమని వ్యాఖ్యానించారు. చార్టర్ 35కు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2m6ERcH

0 comments:

Post a Comment