గౌహతి: అస్సాం నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ జాబితా నుంచి నిజమైన భారతీయుల పేర్లు తొలగించడంపై కోఆర్డినేటర్ ప్రతీక్ హజేలాపై గౌహతి, దిబ్రుగర్లలో ఎఫ్ఐఆర్ నమోదైంది. కావాలనే తమ పేర్లను తొలగించారన్న ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదైంది. సెప్టెంబర్ 3 సాయంత్రం తొలి ఫిర్యాదు నమోదుకాగా ది అస్సోం గారియా మారియ యువ ఛత్ర పరిషత్ గౌహతిలోని లతాసిల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UxLVLX
NRC కోఆర్డినేటర్ పై ఎఫ్ఐఆర్ నమోదు...అసలైన పౌరులను తొలగించారంటూ ఫిర్యాదు
Related Posts:
జనసేన అక్కడే ఫోకస్ చేస్తోంది, ఎందుకు?: పవన్ కళ్యాణ్పై వైసీపీ అనుమానంఅమరావతి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలిచేందుకు జనసేన ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రధానంగా ప్రతిపక్ష వైయస్సార్ … Read More
పుల్వామా ఎఫెక్ట్: ఎన్నికల షెడ్యూల్ ఆలస్యం..! : సైనిక చర్య పైనే దృష్టి..!సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పుల్వామా లో భారత జవాన్ల పై ఉగ్రవాదు ల దాడి..సైనికుల మరణం తరువాత దేశ వ్యా… Read More
భారత్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్: మరోసారి మోడీని విమర్శించిన కాంగ్రెస్న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి కాంగ్రెస్ విమర్శలకు టార్గెట్ అయ్యారు. భారత పర్యటనకు వచ్చిన సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మ… Read More
ఫ్లోరిడాలో దారుణం: స్టోర్లో తెలంగాణ వ్యక్తిని కాల్చి చంపిన దుండగులుఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడాలో దారుణం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని (యాదాద్రి భువనగిరి జిల్లా) ఆత్మకూరుకు చెందిన కొత్త గోవర్ధన్ రెడ్డిపై గుర్త… Read More
అది వారికే లాభం, అజహర్పై నిషేధానికి వ్యతిరేకం కాదు, భారత్కు సహకారం: సౌదీఅరేబియాన్యూఢిల్లీ: పుల్వామా తీవ్రవాద దాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఏర్పడిన సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సౌదీ అరేబియా బుధవారం ప్రకటన చేసిం… Read More
0 comments:
Post a Comment