Tuesday, September 24, 2019

ఒకరికి మూడు మద్యం బాటిళ్లు మాత్రమే... ఉత్తర్వులు జారీ

ఏపీ మద్యపాన నిషేధాన్ని మరింత కట్టుదిట్టం చేసేందుకు ప్రభత్వం కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే.. మద్యనిషేధంలో భాగంగా సీఎం జగన్‌మోహన్ రెడ్డి కొత్త పాలసీని తీసుకువచ్చారు.. ఈనేపథ్యంలోనే సమీక్ష సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన ఆదేశాలను అధికారులు ఒక్కోక్కటి అమలు పరుస్తున్నారు. మద్యం బాటిళ్ల పరిమితిపై ఉత్తర్వులు జారీ చేశారు. ఓక్కో వ్యక్తి వద్ద మూడు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2kOV5q2

0 comments:

Post a Comment