తన కూతురిని అల్లుడి చేతిలో పెట్టి బాగా చూసుకోవాలని కోరారు ఆ తల్లిదండ్రులు. కానీ అతడు మూడుమూళ్లు వేసిన భార్యనే హతమర్చాడు. కట్టుకున్న సతిని కడతేర్చడంతో అతని కుటుంబసభ్యులు రగిలిపోయారు. తమ నుంచి తప్పించుకొని తిరుగుతున్న అతడిని ఎట్టకేలకు పట్టుకొని .. తమ చేతులకు పనిచెప్పారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకేడి మండలం, జంబారకు చెందిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lhtRc6
భార్య హత్య కేసులో నిందితుడు.. కోర్టుకు తరలిస్తోండగా... పుట్టింటివారు....
Related Posts:
అమేరికా మరియు భారత సైన్యాలు కలిసి డాన్స్ చేసిన వేళ...! వీడియోభారత సైనికులు మరియు అమేరికా సైనికులు కలిసి డాన్స్ చేస్తున్న ఓ వీడియోను భారత సైన్యంలో ట్విట్టర్లో విడుదల చేసింది. అదికూడ అస్సాం రెజిమెంట్కు చెందిన ఓ … Read More
ఉగ్రవాదుల పైశాచికత్వం : ఉనికి కోసం ఆపిల్ తోటలను కాల్చుతున్న ఉగ్రవాదులు..!కశ్మీర్ ఉగ్రవాదులు తమ ఉనికిని కాపాడుకునేందుకు యాపిల్ తోటలపై ప్రభావం చూపిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత,దక్షిణ కశ్మీర్లోని సోపియాన్ జిల్లాలో ఆ… Read More
రంగంలో నేవీ: రూ.10 లక్షల పరిహారం.. పోలవరం వరకూ జల్లెడ: రాత్రివేళా గాలింపు కొనసాగింపుఅమరావతి: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరి నదిలో పర్యాటక బోటు బోల్తా పడిన ఘటనలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహ… Read More
గోదావరి లాంచీ ప్రమాదం: 13కు చేరిన మృతుల సంఖ్య: సురక్షితంగా బయటపడ్డ వారు వీరే..అమరావతి: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరి నదిలో పర్యాటకుల లాంచీ బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరింది. విశాఖపట్నం నుం… Read More
గోదావరి లాంచీ ప్రమాదంపై ప్రధాని మోడీ, మాజీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతిన్యూఢిల్లీ: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలోని కచ్చులూరు వద్ద గోదావరి నదిలో పర్యాటకుల లాంచీ బోల్తా కొట్టిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మాజ… Read More
0 comments:
Post a Comment