బెంగళూరు: విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ. 30 లక్షలు తీసుకుని దంపతులు మోసం చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్ణాటకలోని ఉడిపి జిల్లా ఆత్రాడి ప్రాంతంలో నివాసం ఉంటున్న జబేదా అనే మహిళ మంగళూరులోని బజ్పే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆసీఫ్ ఇస్మాయిల్, అతని భార్య హసీనా పర్వీన్, ఆమె తండ్రి ఇస్మాయిల్ మీద
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q6mjY1
విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని దంపతుల ఘరానా మోసం, పాస్ పోర్టు, వీసా, ఎస్కేప్ !
Related Posts:
ఆ 125 కోట్ల వ్యవహారమే కారణమా : సిట్ అదుపులో పరమేశ్వర్ : వివేకా హత్య కేసులో కొత్త కోణాలు..!వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఈ హత్య వెనుక రూ. 125 కోట్ల సెటిల్మెంట్ వ్యవహారంలో వచ్చిన వివాదమే కారణమని సిట్ అ… Read More
టీడీపీకి హైఓల్టేజ్ షాక్.. పారిపోయిన మరో ఎమ్మెల్యే! పోటీ చేయలేనంటూ తప్పుకొన్న సిట్టింగ్!కర్నూలు: రాష్ట్రంలో అయిదేళ్ల పాటు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి మరో హై ఓల్టేజ్ షాక్! మరో సిట్టింగ్ ఎమ్మెల్యే అస్త్రసన్యాసం చేసేశారు. కర్నూలు జిల్… Read More
నిలువునా ముంచారు: చంద్రబాబు ఘాటు విమర్శలు: పార్టీకి ఎస్పీవై రెడ్డి గుడ్ బై: స్వతంత్ర అభ్యర్థిగా!కర్నూలు: కర్నూలు జిల్లా రాజకీయాల్లో మరో సంచలనం. ఊహించినదే అయినప్పటికీ.. నామినేషన్ల పర్వం మొదలైన సమయంలో.. చోటు చేసుకున్న ఈ ఘటన తెలుగుదేశం పార్టీలో ప్రక… Read More
గోవా సిఎమ్ ప్రమాణ స్వికారం చేసిన ప్రమోద్ సావంత్గోవా నూతనసిఎమ్ గా ప్రమోద్ సావంత్ ప్రమాణస్వికారం చేశారు. మంగళవారం తెల్లవారు జామున రెండు గంటలకు గవర్నర్ మృదులా సిన్హా ఆయన చేత ప్రమాణ స్వికారం చేయించారు.… Read More
ఎన్నికలొస్తే పద్మరాజన్ కు పండుగే.. రికార్డు స్థాయిలో పోటీ.. ఒక్కసారైనా గెలిచాడా?చెన్నై : ఎన్నికల్లో పోటీ చేయడమంటే ఆషామాషీ కాదు. నామినేషన్ మొదలు ప్రచార సామాగ్రి, ఎన్నికల ఖర్చు తడిసిమోపెడవుతుంది. ఒక్కసారి పోటీ చేసి ఓడిపోతే ఆస్తులు అ… Read More
0 comments:
Post a Comment