బెంగళూరు: విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ. 30 లక్షలు తీసుకుని దంపతులు మోసం చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్ణాటకలోని ఉడిపి జిల్లా ఆత్రాడి ప్రాంతంలో నివాసం ఉంటున్న జబేదా అనే మహిళ మంగళూరులోని బజ్పే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆసీఫ్ ఇస్మాయిల్, అతని భార్య హసీనా పర్వీన్, ఆమె తండ్రి ఇస్మాయిల్ మీద
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q6mjY1
విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని దంపతుల ఘరానా మోసం, పాస్ పోర్టు, వీసా, ఎస్కేప్ !
Related Posts:
ప్రధాని నరేంద్రమోడీ రాజీనామాఢిల్లీ : ప్రధాని పదవికి నరేంద్రమోడీ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు సమర్పించారు. రాష్ట్రపతి భవన్కు వెళ్లిన ప్రధాని కే… Read More
కిశోర చాణక్యం : వైసీపీ విజయం కోసం స్ట్రాటజీస్, పాటలు, స్లోగన్లతో అట్రాక్ట్హైదరాబాద్ : అతనో మేధావి. సాదాసీదా తెలివిమంతుడు కాదు .. ప్రజల నాడీ అంచనావేసి పార్టీలకు మేలు చేసే ఆక్టోపస్. అతను చెప్పినట్టు విన్నారో ఇక అంతే మీ ముందు ప… Read More
సెలవులు పెరిగాయోచ్.. స్కూళ్లు తెరిచేది జూన్ 1న కాదుహైదరాబాద్ : తెలంగాణలో పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యేది జూన్ 1వ తేదీన కాదు. ఇదివరకు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు జూన్ 1వ తేదీన స్కూళ్లు రీఓపెన్ కావాల… Read More
మల్కజ్గిరిని మరో నోయిడాగా మారుస్తా... రేవంత్ రెడ్డి..మల్కజ్గిరి నియోజకవర్గాన్ని మరో నోయిడాగా మారుస్తానని ఎంపీ ,కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. నియోజవర్గంలో గెలిపించిన ప్రజలక… Read More
సీఎం కేసీఆర్తో ట్రబుల్ షూటర్ హరీష్ రావు భేటీ.. కారు రివర్స్పై చర్చతెలంగాణలో కారు జోరు రివర్స్ కావడంతో ఆపార్టీ అధినేత సీఎం కేసీఆర్ పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషించే పనిలో పడ్డారు. ఈనేపథ్యంలోనే చాల రోజుల తర్వాత, ఎన… Read More
0 comments:
Post a Comment