Tuesday, September 24, 2019

ఇళ్లు కూల్చుతారనే వార్తలు మనోవేదనకు గురి చేస్తున్నాయి... సీఎంకు లేఖ రాసిన లింగమనేని

బాద్యతగల పౌరుడిగానే ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఇళ్లు ఇచ్చానని లింగమనేని రమేష్ తెలిపాడు. చంద్రబాబు ఉంటున్న ఇంటిని కూల్చివేస్తారనే వార్తల నేపథ్యంలో ఆయన సీఎం జగన్ మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. తన ఇంటిని కూల్చివేస్తారని వస్తున్న వార్తలపై తాను ఆవేదన చెందుతున్నట్టు ఆయన లేఖలో పేర్కోన్నారు. ఇంటి నిర్మాణం కోసం ఉండవల్లి పంచాయితీ నుండి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mYLMok

Related Posts:

0 comments:

Post a Comment