సంపూర్ణ మద్యపాన నిషేధంలో భాగంగా నూతన మద్యం పాలసీని తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుకు అనుగుణంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది.. ముఖ్యంగా మద్య నిషేధాన్ని దశలవారిగా అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసిన విషయం తెలిసిందే.. ఇందులో భాగంగానే మద్యం అమ్మకాలను ప్రభుత్వ ఆదీనంలోకి తీసుకుంది. దీంతో ప్రైవేట్ వైన్ షాపులను రద్దు చేసి ప్రభుత్వమే వాటిని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ozze7v
Monday, September 30, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment