కశ్మీర్ ఉగ్రవాదులు తమ ఉనికిని కాపాడుకునేందుకు యాపిల్ తోటలపై ప్రభావం చూపిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత,దక్షిణ కశ్మీర్లోని సోపియాన్ జిల్లాలో ఆపిల్ విక్రయాలు చేపట్టవద్దంటూ యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు. దీని ద్వార కశ్మీర్ ఆపిల్స్ ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి కాకుండా చూడడంతో తమ ఉనికి కాపాడుకోవచ్చనే కుట్రకు తెరలేపారు. ఈ నేపథ్యంలోనే తాజాగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NgC8co
Sunday, September 15, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment