అమరావతి: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరి నదిలో పర్యాటకుల లాంచీ బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరింది. విశాఖపట్నం నుంచి బయలుదేరి వచ్చిన నౌకాదళ హెలికాప్టర్ల ద్వారా మృతదేహాలను వెలికి తీశారు. ఈ ఘటనలో మొత్తం 24 మంది గల్లంతైనట్లు తేలిన నేపథ్యంలో.. మృతుల సంఖ్య మరింత పెరిగే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AqtShv
గోదావరి లాంచీ ప్రమాదం: 13కు చేరిన మృతుల సంఖ్య: సురక్షితంగా బయటపడ్డ వారు వీరే..
Related Posts:
స్కూల్ లోకి దెయ్యాలు వస్తున్నాయని క్షుద్ర పూజలు చేయించిన ప్రిన్సిపాల్.. షాక్ అయిన జనంవరంగల్ రూరల్ జిల్లా శంభునిపల్లిలో క్షుద్ర పూజల కలకలం రేగింది. ఏకంగా స్కూల్లోనే దెయ్యాలు ఉన్నాయని మూఢ నమ్మకాలు పెట్టుకున్న ప్రదానోపాధ్యాయురాలు చేసిన పన… Read More
మోదీ-దీదీ సమావేశం: ప్రధానితో సమావేశం తర్వాత నిరసన కార్యక్రమానికి హాజరైన మమతాపశ్చిమ బెంగాల్ : ప్రధాని నరేంద్రమోడీ రెండురోజుల పర్యటన కోసం బెంగాల్ చేరుకున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోడీతో సమావేశం అయ్యా… Read More
ఏపీ గ్రామ సచివాలయంలో భారీ స్థాయిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతేడాది భారీగా చేపట్టిన గ్రామ సెక్రటేరియట్ పోస్టల భర్తీ తర్వాత మళ్లీ భారీ సంఖ్యలో అదే పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ … Read More
అమరావతి రాజధాని మార్పుకు వ్యతిరేకంగా బీజేపీ కోర్ కమిటీ తీర్మానం, కేంద్రానికి ప్రతిపాదన..అమరావతి రాజధాని మార్పును ఏపీ బీజేపీ కూడా వ్యతిరేకిస్తోంది. తొలుత ప్రభుత్వ ప్రతిపాదనపై సానుకూలంగా కనిపించిన కమలదళం తర్వాత మాట మార్చింది. రాజధాని మార్పు… Read More
విజయసాయి ‘సీబీఐ’ లేఖపై స్పందించిన హోంమంత్రి అమిత్ షా: ఆ లేఖలో ఏం రాశారంటే.?న్యూఢిల్లీ/అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి లేఖపై కేంద్రమంత్రి అమిత్ షా స్పందించారు. హైదరాబాద్లో సీబీఐ జాయింట్ డైరెక్టర్గా ఆ… Read More
0 comments:
Post a Comment