మరి కొద్ది గంటల్లో ఏపీలోని మద్యం దుకాణాలు ఇక ప్రభుత్వ నియంత్రణలోకి రానున్నాయి. మద్యం అమ్మకాల సమయాలను తగ్గించేసారు. దీంతో..ఈ రోజుల ప్రైవేటు మద్యం దుకాణాల్లో అమ్మకాలకు చివరి రోజు కావటంతో ఉన్న సరుకును వదిలించుకొనేందుకు వ్యాపారులు తిప్పలు పడుతున్నారు. ఎమ్మార్పీ కంటే తక్కువ ధరకే విక్రయాలు చేస్తున్నారు. ప్రీమియం బ్రాండ్లపై రూ.1000 వరకు తగ్గింపు అమలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nRDvmu
Monday, September 30, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment