Thursday, September 12, 2019

పట్టాలు తప్పిన రైలు.. 50 మంది మృతి .. ఎక్కడో తెలుసా ..?

కిన్షాసా : రైలు పట్టాలు తప్పడంతో ఘోర రైలు ప్రమాదం జరిగింది. దీంతో 50 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. మృతుల సంఖ్య ప్రాథమిక అంచనాలను బట్టే తెలుస్తోందని .. వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. కాంగోలోనే డీఆర్ కాంగోలో ఇవాళ ఉదయం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31k4pCg

Related Posts:

0 comments:

Post a Comment