న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత దయనీయ స్థితిలో ఉన్న విషయం తెలిసిందే. ఇందుకు కారణం ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేయడం, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ (జీఎస్టీ) సరిగ్గా అమలు చేయడంలో విఫలమవడం వల్లే ఆర్థిక పరిస్థితి గతితప్పిందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. అయితే ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కే అవకాశాలున్నాయని చెబుతూ ఇందుకోసం ఐదు అంశాలను సూచించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AawiRq
Thursday, September 12, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment