న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత దయనీయ స్థితిలో ఉన్న విషయం తెలిసిందే. ఇందుకు కారణం ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేయడం, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ (జీఎస్టీ) సరిగ్గా అమలు చేయడంలో విఫలమవడం వల్లే ఆర్థిక పరిస్థితి గతితప్పిందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. అయితే ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కే అవకాశాలున్నాయని చెబుతూ ఇందుకోసం ఐదు అంశాలను సూచించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AawiRq
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఫార్ములా: ఇవి పాటిస్తే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టొచ్చు
Related Posts:
10వ తేదీ వరకు బయటకు వెళ్లొద్దు ...47 డిగ్రీలు నమోదయ్యే అవకాశం .. వాతావరణ శాఖ హెచ్చరికతెలుగు రాష్ట్రాలలో ప్రచండ భానుడి భగభగలకు ప్రజలు విలవిలలాడుతున్నారు . బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగ… Read More
బీజేపీదే మళ్లీ అధికారం.. రాజ్నాథ్ సింగ్ జోస్యంలక్నో : లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి విజయకేతనం ఎగురవేయడం ఖాయమన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఈసారి కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి … Read More
యువ ఓటర్లు పోటెత్తాలని మోడీ పిలుపు.. ఓటు వేసిన పలువురు ప్రముఖులు...సార్వత్రిక ఎన్నికల్లో ఐదో విడత పోలింగ్ సజావుగా సాగుతోంది. అక్కడక్కడా స్వల్ప అవాంతరాలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. 7 రాష్ట్రాల్లోని 51 నియోజకవ… Read More
యూపీలో కొనసాగుతున్న పోలింగ్.. అమేథిలో మొరాయించిన ఈవీఎంలుఅమేథి : పార్లమెంటరీ ఐదో విడత ఎన్నికలు పలుచోట్ల ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కావడంతో.. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుం… Read More
చంద్రబాబుకు జలక్: అర్దరాత్రి ఐఏయస్ల సమావేశం : ఎల్వీకే మద్దతు..!ఎన్నికల ఫలితాలు రాకముందే ఏపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం వర్సెస్ సీఎస్ అన్నట్లుగా మారిన ఏపి పాలనా వ్యవస్థలో కొత్త మలుపు చ… Read More
0 comments:
Post a Comment