అమరావతి/హైదరాబాద్ : వెంకన్న దేవాలయం నిర్మాణానికి నిధుల కోత పట్ల ఏపిలో అసహనం వ్యక్తం అవుతోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు విమర్శల పాలవుతున్నా కూడా పట్టించుకునే స్థితిలో లేనట్టు కనిపిస్తోంది. అమరావతిలో తిరుమల వెంకన్న ఆలయ నిర్మాణంపై గత టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, ఇప్పుడు టీడీపీ సర్కారు నిర్ణయాన్ని సవరించేస్తున్నారు వైసిపి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UojtfL
వెంకన్న భక్తుల్లో అసంతృప్తి..! సీఎం నిర్ణయం మార్చుకోవాలని విజ్ఞప్తి..!!
Related Posts:
లాక్ డౌన్ ఎఫెక్ట్ ... కేసుల విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయంకరోనా వైరస్ తెలంగాణా రాష్ట్రాన్ని వణికిస్తుంది. అందుకే తెలంగాణా ప్రభుత్వం ప్రజలకు ఇది వ్యాప్తి చెందకుండా లాక్డౌన్ ప్రకటించింది. ఇలా దీంతో అంతా ఇంటికే… Read More
#Condom Shortage: కంపెనీల లాక్డౌన్, 10 రోజుల నుంచి నిలిచిన ఉత్పత్తి, 100 మిలియన్ల..కరోనా వైరస్ అన్నిరంగాలపై ప్రభావం చూపింది. వైరస్ నివారణకు మందు లేకపోవడం.. సోషల్ డిస్టన్స్ ముఖ్యమని ప్రభుత్వాలు ప్రకటించడంతో అత్యవసరం తప్ప మిగతా సంస్థలు… Read More
ఆర్బీఐ నిర్ణయం కాస్త ఊరట .. ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులను ఆదుకోవాలి : పవన్ కళ్యాణ్జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ కు లాక్ డౌన్ సందర్భంగా పలు విజ్ఞప్తులు చేశారు . సరిహద్దుల్లో ఇబ్బంది పడుతున్న వారిని వారి ఇళ్ళకు చేర్చాలని విజ… Read More
కోవిడ్-19ను ఎప్పుడో ఊహించా... తేరుకోవాలంటే 10వారాలు లాక్డౌన్ తప్పనిసరి: బిల్ గేట్స్ప్రపంచాన్ని కరోనావైరస్ వణికిస్తోంది. ఎటు చూసినా కరోనావైరస్ మాటే తప్ప మరొకటి కనిపించడం లేదు.. వినిపించడం లేదు. ప్రపంచదేశాలన్నీ దాదాపుగా లాక్డౌన్లో ఉన… Read More
రికార్డులను తిరగరాసిన నరేంద్ర మోడీ ‘కరోనావైరస్-లాక్డౌన్’ ప్రసంగంన్యూఢిల్లీ: కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చేసిన లాక్ డౌన్ ప్రకటన ప్రసంగం రికార్డులను తిరగరాసింది. ఇప్పటి వరకు అత్య… Read More
0 comments:
Post a Comment