Friday, September 6, 2019

చంద్రయాన్-2 జాబిల్లికి సమీపంలోకి దూసుకెళుతోంది

బెంగళూరు: చంద్రయాన్-2 జాబిల్లికి సమీపంలోకి దూసుకెళుతోంది. మరికొన్ని గంటల్లో ల్యాండర్ విక్రమ్ చంద్రుడిపై అడుగుపెట్టనుంది. ఈ ప్రక్రియ శనివారం తెల్లవారుజామున 1:30 గంటల నుంచి 2:30 గంటల మధ్య ల్యాండ్ కానుంది. ఇదిలా ఉంటే చంద్రయాన్ ప్రయాణం జూలై 22 ప్రారంభం కాలేదు. అంతకుముందే కొన్నేళ్ల క్రితమే చంద్రయాన్‌ ప్రయాణానికి బీజం పడింది. ఈ మిషన్ కోసం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34uDhTi

Related Posts:

0 comments:

Post a Comment