బెంగళూరు: చంద్రయాన్-2 జాబిల్లికి సమీపంలోకి దూసుకెళుతోంది. మరికొన్ని గంటల్లో ల్యాండర్ విక్రమ్ చంద్రుడిపై అడుగుపెట్టనుంది. ఈ ప్రక్రియ శనివారం తెల్లవారుజామున 1:30 గంటల నుంచి 2:30 గంటల మధ్య ల్యాండ్ కానుంది. ఇదిలా ఉంటే చంద్రయాన్ ప్రయాణం జూలై 22 ప్రారంభం కాలేదు. అంతకుముందే కొన్నేళ్ల క్రితమే చంద్రయాన్ ప్రయాణానికి బీజం పడింది. ఈ మిషన్ కోసం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34uDhTi
చంద్రయాన్-2 జాబిల్లికి సమీపంలోకి దూసుకెళుతోంది
Related Posts:
మళ్లీ రంగంలోకి కల్నల్ సంతోష్ టీమ్.. సహచరుడికే ‘16బిహార్’ బాధ్యతలు.. తండ్రిని కోల్పోయిన బిడ్డల్లా..45 ఏళ్ల తర్వాత చోటుచేసుకున్న నెత్తుటిపాతాన్ని గుర్తుచేసుకుంటూ.. మాతృభూమి కోసం ప్రాణాలొడ్డిన కల్నల్ సంతోష్ బాబు, మరో 19 మంది జవాన్ల త్యాగాలను స్మరించుక… Read More
టిక్ టాక్ కు మరో ఝలక్.. కోర్టుకెళ్లకముందే.. ఉద్యోగులకు సీఈవో కీలక సందేశం..భారత ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ న్యాయపోరాటానికి సిద్ధమైన చైనీస్ సంస్థ టిక్ టాక్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తమ తరఫున వాదించాలంటూ టిక్ … Read More
Master plan: కోటీశ్వరుడు కావాలని ఆశ, మతగురువుతో భార్యను రేప్ చేయించిన భర్త, రూ. 10 లక్షల బంగారం!చెన్నై/తిరుచ్చి: నేను దేవుడిని, దేవదూత అంటూ ఓ మసీదులోని మతగురువు అమాయక ప్రజలను నమ్మించాడు. మతం మారి ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే తనకు బ్రోకర్ అవుత… Read More
కరోనా పరీక్షలు ఎలా నిలిపేస్తారు? బులిటెన్లలో వివరాలేవీ?: హైకోర్టు ఆగ్రహం, ఆన్లైన్ క్లాసులపైనా..హైదరాబాద్: కరోనా పరీక్షలు నిలిపివేయడంపై తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా పరీక్షలు నిలిపివేస్తూ ప్రజారోగ్య డైరెక్టర్ ఉత… Read More
ఆవు నోట్లో నాటుబాంబు పేలిన ఘటనలో ... మూడురోజుల నరకం చూసి గోమాత మృతికొద్దిరోజుల క్రితం కేరళలో ఏనుగు నోట్లో బాంబు పేలుడు ఘటన మరిచిపోకముందే మూడు రోజుల క్రితం ఏపీలో ఒక ఆవు నోట్లో నాటుబాంబు పేలడంతో నరకయాతన అనుభవించిన ఆవు ఈ… Read More
0 comments:
Post a Comment