పంజాబ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గురుదాస్పూర్ లోని బాటాలా ప్రాంతంలోని బాంబుల ఫ్యాక్టరీలో ప్రమాదం చోటుచేసుకోవడంతో సుమారు 15 మంది మృత్యువాత పడినట్టు సమాచారం. మరోవైపు ఫ్యాక్టరీలో 50 మంది వరకు చిక్కున్నట్టు తెలుస్తోంది. సంఘటన స్థలానికి హుటాహటిన అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. అయితే ప్రమాదంలో బాంబులను తయారు చేస్తున్న ఫ్యాక్టీరీ పూర్తిగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LubedI
బాంబుల ఫ్యాక్టరీలో ప్రమాదం 15 మంది మృతి...
Related Posts:
20కి 40.. సంతలో బేరం కాదు.. 20 రూపాయల కేసుకు 41 ఏళ్లుగ్వాలియర్ : 20కి 40.. ఇదేదో సంతలో బేరం కాదు. 20 రూపాయల చోరీ కేసు తేల్చడానికి 41 ఏళ్లు పట్టిన ఉదంతమిది. గ్వాలియర్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఇచ్చిన తీర్… Read More
చందమామ చెంతకు చంద్రయాన్ - 2.. ఆ మూడే కీలకమా?శ్రీహరికోట : భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ మరో ప్రయోగానికి సిద్ధమైంది. వరుస విజయాలతో దూసుకెళుతున్న షార్ సెంటర్ ఇంకో విజయం న… Read More
నిర్లక్ష్యమా, ప్రమాదమా.. మెట్రో రైలు డోర్ నిండు ప్రాణం మింగేసింది..!కోల్కతా : నిర్లక్ష్యమో, ప్రమాదమో ఏమో గానీ ఓ నిండు ప్రాణం మాత్రం బలైంది. మెట్రో రైలు డోర్ నిండు మనిషి ప్రాణాలు మింగేసింది. ఆ ఘటనతో స్థానిక పార్క్ స్ట… Read More
ఎన్టీఆర్, మోదీ ఫోటోలతో సుజనా ఫ్లెక్సీలు..! ప్రత్యక్ష రాజకీయాల కోసమే బీజేపీలో చేరానన్న సుజనా..!!విజయవాడ/హైదరాబాద్: మాజీ కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి విజయవాడకు చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి ఆయన విజయవ… Read More
నో పాస్ పోర్ట్..నో డాక్యుమెంట్స్ : విదేశాలకు వెళ్లేందుకు కొత్త టెక్నాలజీ వస్తుందోచ్..!విమానంలో విదేశాలకు వెళ్లాలంటే కచ్చితంగా పాస్పోర్టు ఉండాల్సిందే. అయితే భవిష్యత్తులో పాస్పోర్టు లేకుండానే ప్రయాణించొచ్చట. ఇందుకోసం ప్రణాళికలు ప్రతిపాద… Read More
0 comments:
Post a Comment