హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటులో అవినీతి జరిగిందని ఫైరయ్యారు. ఆ మేరకు కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు రేవంత్ రెడ్డి. అయిదున్నరేళ్ల టీఆర్ఎస్ పాలన అంతా అవినీతిమయమని.. స్వతంత్ర సంస్థలన్నీ ఇండిపెండెన్స్ కోల్పోయాయని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZzbPER
కరెంట్ అక్రమాల్లో ఆధారాలున్నాయి.. సీఎం కేసీఆర్కు రేవంత్ రెడ్డి లేఖ..!
Related Posts:
లాక్ డౌన్ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ మరో విజ్ఞప్తిజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ కు లాక్ డౌన్ సందర్భంగా పలు విజ్ఞప్తులు చేశారు . సరిహద్దుల్లో ఇబ్బంది పడుతున్న వారిని వారి ఇళ్ళకు చేర్చాలని విజ… Read More
లాక్ డౌన్ ఎఫెక్ట్ : ఏపీలో పేదల ఆకలి కేకలు- చేతులెత్తేసిన ప్రభుత్వం- స్వచ్ఛంద సంస్ధల ఆపన్నహస్తం..ఏపీలో కరోనా వైరస్ భయాలతో అన్ని దేవాలయాలు, వాటికి అనుబంధంగా పనిచేస్తున్న అన్నదాన సమాజాలు మూతపడ్డాయి. వీటి ప్రభావం నిత్యం వీటిపై ఆధారపడి జీవించే నిరుపేద… Read More
వైసీపీ ఎమ్మెల్యే బావకు కరోనా.. గుంటూరులో ‘రెండో దశ’ అలర్ట్.. సీఎం జగన్ ఆదేశాలతో సీరియస్గా..గుంటూరు సిటీ మంగళదాసునగర్లో వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో జిల్లా ఒక్కసారే ఉలిక్కిపడింది. సదరు బాధితుడు అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యేక… Read More
Coronavirus: రెండు చేతులు జోడించి చెబుతోన్న, కరోనాపై ప్రజలకు సీఎం కేసీఆర్ మరోసారి వినతి..కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది. ఏ పరిస్థితినైనా ఎదుర్కొంటామని సర్కార్ చెబుతోంది. కానీ ప్రజలు స్వీయ నియంత్రణ పాటించడమే… Read More
కేంద్ర, రాష్ట్రాల మధ్య సరిపోలని లెక్క: అసలు అంతర్జాతీయ ప్రయాణికులు ఎంత మంది వచ్చారు?న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు, సీనియర్ బ్యూరోక్రాట్స్కి, కేంద్రపాలిత ప్రాంతాల అధికారుల… Read More
0 comments:
Post a Comment