ఓ తల్లీ తన తన సంతానంపై కర్కశాన్ని ప్రదర్శించింది. లక్ష రుపాయల కోసం కకుర్తి పడ్డ తల్లి యుక్తవయస్సులో ఉన్న కూతురిని బ్రోతల్ హౌజ్ కోసం అమ్మివేసింది. అయితే విషయం తెలియని యువతి అక్రమార్కుల చేతిలో పడిపోయింది. అక్కడి వారి సహయంతో చేతిలో పదిరూపాయలు పెట్టుకుని స్వంత ఇంటికి చేరింది. మహిళ హక్కుల కమీషన్కు ఫిర్యాదు చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O2WTrW
రూ.100000 కు యుక్తవయస్సులో ఉన్న కూతురిని అమ్మిన తల్లీ...!
Related Posts:
మరో హిందూ దేవాలయంపై దాడి... ఈసారి గణపతి విగ్రహం ధ్వంసం.. విశాఖలో కలకలం...ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవతామూర్తుల విగ్రహాల ధ్వంసం ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి.ఓవైపు ఈ దాడులను ఖండిస్తూ విపక్ష పార్టీల నిరసనలు,ఆందోళనలతో రాష్ట్రం అట్టుడ… Read More
మామూలు మస్కా కాదు.. డమ్మీ నంబర్ ప్లేట్.. ఏకంగా రతన్ టాటా కారు నంబర్తో...ముంబైలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కారు నంబర్ను (ఎంహెచ్01 డికె 0111) ఓ మహిళ తన కారుకు వాడుకుంటోంది. సాధారణంగా… Read More
చేతకాకపోతే ఆ పని చేయండి: కావాలంటే ప్రజంటేషన్ ఇస్తా: జగన్ సర్కార్కు సీబీఐ మాజీ చీఫ్ సలహాఅమరావతి: రాష్ట్రంలో వరుసగా కొనసాగుతోన్న దేవాలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం ఉదంతంపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఎం నాగేశ… Read More
జగన్ లేఖ రాస్తే జడ్జీలే బదిలీ.. రాజకీయ గెరిల్లా వార్ ఫేర్ అంటారా ? మీ అత్యుత్సాహం ఏమైంది : పవన్ కళ్యాణ్ ఫైర్రామతీర్థం ఆలయంలో కోదండరాముని విగ్రహం ధ్వంసమైన వ్యవహారంతో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా ఆలయాల చుట్టూ తిరుగుతోంది . వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి… Read More
కొడాలి నానికి బాలకృష్ణ వార్నింగ్.. నోరు అదుపులో పెట్టుకో -మాట వినకుంటే ఇక చేతలే..పేకాట క్లబ్బుల వివాదంలో ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన కామెంట్లను ప్రస్తావిస్తూ.. వైసీపీ అక్రమాలను ప్రశ్నించిన కారణంగా టీడీపీ శ్రేణుల్ని ప్రభుత్వం ఇబ్బం… Read More
0 comments:
Post a Comment