కరాచీ: ప్రపంచదేశాలు పాకిస్తాన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఈ దేశ నీతి మాత్రం మారడం లేదు. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370ని తొలగించి రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేస్తూ భారత సర్కార్ తీసుకున్న నిర్ణయంను వ్యతిరేకిస్తూ ఇప్పటికే పలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంది పాకిస్తాన్. గురువారం లాహోర్ నుంచి ఢిల్లీకి వెళ్లే సంఝౌతా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GVKth9
పాక్ దుస్సాహసం: నిన్న సంఝౌతా ఎక్స్ప్రెస్... నేడు థార్ ఎక్స్ప్రెస్ రద్దు
Related Posts:
దిగివచ్చిన చైనా, మానస సరోవర్ యాత్రికులకు వీసాలు మంజూరు..ట్టకేలకు చైనా మానస సరోవర్ యాత్రికులకు వీసాలను జారీ చేసింది. నేడు అన్ని పత్రాలు ఉన్న యాత్రికులకు మధ్యహ్నాం అనుమతి ఇచ్చింది. దీంతో రెండు రోజులుగా ఢిల్లి… Read More
వీడియో పోస్ట్ చేసిన చంద్రబాబు: డాక్టర్పై పోలీసుల దాడి..ఇదేనా రాజన్న రాజ్యం?మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్ను ఏర్పాటు చేస్తూ పార్లమెంటులో బిల్లు పాస్ అయ్యింది. దీనిపై దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లు ఆం… Read More
శివాజీకి హైకోర్టులో ఊరట.. అమెరికా వెళ్లడానికి ఓకే..! విచారణకు ముందు అక్కడికెందుకు ?హైదరాబాద్ : సినీ నటుడు శివాజీని మరోసారి కనికరించింది తెలంగాణ హైకోర్టు. అలంద మీడియా గ్రూప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలో అతడు అమెరికా వెళ్లేందు… Read More
కోతి మామ బట్టలు ఉతికిిందిగా.. ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరుగా..! (FUNNY VIDEO)హైదరాబాద్ : కోతి పనులు చేయకురా వెధవ అని సాధారణంగా ఇంట్లో పిల్లల్ని పెద్దలు మందలిస్తుంటారు. చేయకూడని పనులు చేస్తూ పెద్దల్ని ఇబ్బందిపెట్టే పిల్లల విషయంల… Read More
దేశంలోనే సీనియర్ ఏం చేస్తున్నారు..!! ప్రధాని..సీఎం సమావేశంలో ఆసక్తి కర చర్చ: జగన్ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఎంపీలు..అధికారులతో సమీక… Read More
0 comments:
Post a Comment