ప్రతిపక్ష నేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎక్కడికక్కడ వైసీపీ కార్యకర్తలను కట్టడి చేసుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే.. వైసీపీ శ్రేణుల ఆటలు సాగనీయమని ... అరాచకాలు కొనసాగితే రాష్ట్రం అగ్నిగుండమవుతుందని చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక టీడీపీ కార్యకర్తలపై 469 దాడులు జరిగాయన్నారు. 8 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని వివరించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/302A9eK
చంద్రబాబు వార్నింగ్.. అగ్నిగుండమవుతుంది: స్పీకర్ స్థాయిని దిగజార్చొద్దు: 2014లో వైసీపీ ఓడిపోయి...!!
Related Posts:
థ్యాంక్యూ మోడీజీ: సుస్థిర పాలనను అందిస్తాం..మా టార్గెట్ అదే: అజిత్ పవార్ముంబై: ఊహించని మలుపులు, అనూహ్యంగా చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల మధ్య మహారాష్ట్రలో భారతీయ జనతాపార్టీ-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైంది.… Read More
ప్రేమ, పెళ్లి పేరుతో నాలుగు దిక్కుల్లో నలుగురు పెళ్లాలు, నెల కాపురం, మోజు తీరిందిని!చెన్నై: ప్రేమ పేరుతో అమాయకులైన అమ్మాయిలను వరుసగా పెళ్లిళ్లు చేసుకుని మాయం అవుతున్న నిత్య పెళ్లి కొడుకుని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. తన భర్త కనప… Read More
బసవేశ్వరుడి సేవలో తెలంగాణ మంత్రి హరీష్ రావుబెంగళూరు: తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆదివారం కర్ణాటకలో పర్యటించారు. బీదర్ జిల్లా బసవ కల్యాణలో ఆయన ధార్మిక మహోత్సవ కార్యక్రమానికి ముఖ… Read More
51వ రోజు ఆర్టీసీ సమ్మె .. ఎంజీబీఎస్ లో ఆర్టీసీ మహిళా కార్మికుల నిరసన దీక్షప్రతికూల పరిస్థితుల మధ్య ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. కార్మికుల సమ్మె 51వ రోజుకు చేరింది . ఇప్పటివరకు ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల విషయంలో తన … Read More
జగన్ ఇచ్చే చిల్లర కోసం నాపై ఇలాంటి తప్పుడు ప్రచారామా?: నారా లోకేష్ ఫైర్అమరావతి: మాజీ మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చిల్లర కోసం ఆశపడి … Read More
0 comments:
Post a Comment