జమ్ము కశ్మీర్లో కేంద్రం తీసుకుంటున్న చర్యలకు అత్యున్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కశ్మీర్లో సాధరణ పరిస్థితులు తీసుకువచ్చేందుకు ప్రభుత్వానికి తగినంత సమయం ఇవ్వాలని సుప్రిం కోర్టు పిటిషనర్కు సూచించింది. ఈ నేపథ్యంలోనే జమ్ము కశ్మీర్లో కొనసాగుతున్న నిర్భంధంతోటు కనీసం ప్రజాప్రతినిధులను కూడ రాష్ట్రంలో అడుగుపెట్టనీయక పోవడంపై సుప్రిం కోర్టులో పిల్ దాఖలైన పిటిషన్ను విచారించేందు న్యాయమూర్తుల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z2Sg6T
Tuesday, August 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment